వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం రణస్థలం మండలం హెడ్ క్వార్టర్ లో వారి క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలపై"ప్రజా దర్బార్" నిర్వహించి ప్రజల నుండి వచ్చిన వినతలను స్వీకరించారు.
అనంతరం పిర్యాదుల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోనులో మాట్లాడి ప్రజల సమస్యలను వారికి తెలిపి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.అర్జీలను సంబంధిత అధికారులు 2 వారాల గడువులో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

