వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లా అయిజకు చెందిన ప్రియాంక మృతి ప్రమాదం కాదని, వంద శాతం హత్యేనని మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడారని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. త్వరలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, నిందితులకు ఉరిశిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

