వార్తలకు తిరిగి వెళ్లండి
బైక్ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు: వృద్ధుడి మృతి

Photo Gallery
నూజండ్ల మండలం చింతలచెరువు వద్ద ప్రైవేట్ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆర్ఎంపీ వైద్యుడు వెంకట రాములు (76) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...