వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లాలో జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి 33 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది.
Comments
Loading comments...

