వార్తలకు తిరిగి వెళ్లండి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కత్తెర హెనీ క్రిష్టినా అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయ పరిసరాలను శుభ్రం చేసి ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉందన్నారు.
Comments
Loading comments...

