Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం: ఎస్పీ సంకీర్త్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 12:49 PM జయ శంకర్ భూపాలపల్లి General
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం: ఎస్పీ సంకీర్త్‌ - Udayam
ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్‌లో 18 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించి సంబంధిత సీఐలు, ఎస్‌ఐలతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ప్రజలు పోలీసులను ఆశ్రయించవచ్చన్నారు.

Comments

G
Loading comments...