వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఇబ్రహీంపట్నం వద్ద ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వీరు పదో తరగతి విద్యార్థులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం కోసమే హత్య జరిగిందా, ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

