Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి కి మేజర్‌ రిషభ్‌ గుడ్‌బై

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 12:43 PM జాతీయంGeneral
రాష్ట్రపతి కి మేజర్‌ రిషభ్‌ గుడ్‌బై - Udayam
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎయిడ్‌-డి-క్యాంప్‌గా విధులు నిర్వహించిన మేజర్‌ రిషభ్‌ సింగ్‌ సాంబ్యాల్‌ ముందస్తు పదవీ విరమణ చేశారు. వ్యక్తిగత, కుటుంబ కారణాలతో ఆర్మీని వీడినట్లు సమాచారం. 2014లో ఎన్‌డీఏలో చేరిన రిషభ్‌ 4 పారా స్పెషల్‌ ఫోర్సెస్‌లో పనిచేశారు. 2023లో రాష్ట్రపతి ఏడీసీగా ఎంపికై సోషల్‌ మీడియాలో గుర్తింపు పొందారు. ఆయన రిటైర్మెంట్‌పై రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక వివరణ రాలేదు.

Comments

G
Loading comments...