వార్తలకు తిరిగి వెళ్లండి
మొక్కలు నాటి సంరక్షించాలి

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బంది ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కాలుష్యరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్క నాటి సంరక్షించాలని ప్రిన్సిపాల్ రామకృష్ణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Comments
Loading comments...