వార్తలకు తిరిగి వెళ్లండి
చిగురుమామిడిలో అధికారులకు సన్మానం

చిగురుమామిడి మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ కొండం కనకయ్య, ఎస్సై జగదీశ్వర్లను గ్రామపంచాయతీ పాలకవర్గం గురువారం ఘనంగా సత్కరించింది. కార్యాలయాల్లో వారికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని ఈ సందర్భంగా సర్పంచ్ భవాని, ఇతర ప్రజాప్రతినిధులు కోరారు.
Comments
Loading comments...