Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిగురుమామిడిలో అధికారులకు సన్మానం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 02, 2026 6:46 PM కరీంనగర్General
చిగురుమామిడిలో అధికారులకు సన్మానం - Udayam
చిగురుమామిడి మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ కొండం కనకయ్య, ఎస్సై జగదీశ్వర్‌లను గ్రామపంచాయతీ పాలకవర్గం గురువారం ఘనంగా సత్కరించింది. కార్యాలయాల్లో వారికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని ఈ సందర్భంగా సర్పంచ్ భవాని, ఇతర ప్రజాప్రతినిధులు కోరారు.

Comments

G
Loading comments...