వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను కలెక్టర్ ప్రభాకరరెడ్డి శుక్రవారం పరిశీలించారు.
జెండా ఆవిష్కరణ వేదిక, పరేడ్ మైదానం, సీటింగ్ ఏర్పాట్లను తనిఖీ చేశారు. విద్యార్థులు, ప్రజలకు తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

