వార్తలకు తిరిగి వెళ్లండి

భూదాన్ పోచంపల్లి మండలస్థాయి ఎస్టీఏఎఫ్ క్రీడల సన్నాహక సమావేశం విద్యాశాఖ కార్యాలయంలో జరిగింది.
విద్యాధికారి పి.ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో కోకో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ సెలక్షన్ల నిర్వహణపై చర్చించారు. ఎస్టీఏఎఫ్ కార్యదర్శి టీ.ఉపేందర్తో పాటు పీడీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

