Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ప్రేమోదయం’.. ప్రారంభించిన లోకేశ్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 5:56 PM విశాఖపట్నంGeneral
 ‘ప్రేమోదయం’.. ప్రారంభించిన లోకేశ్‌ - Udayam
విశాఖ గంభీరంలో విద్య, వైద్యం, సామాజిక సంక్షేమం, సేవలను ఒకే వేదికపై అందించే ‘ప్రేమోదయం’ సమగ్ర సేవా కేంద్రాన్ని మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించారు. ఆరు ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌, అక్షయపాత్ర, ప్రేమ విద్యా సంస్థలు, స్నేహసంధ్య సంస్థల సమన్వయంతో సేవలు కొనసాగించనున్నాయి. మంత్రి కేంద్రంలోని పలు కార్యక్రమాలను ప్రారంభించి, సేవా కార్యక్రమాలను పరిశీలించారు.

Comments

G
Loading comments...