వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో పూర్వ ప్రాథమిక శిక్షకులు, ఆయాల నియామకాలపై అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంటర్వ్యూల ఆధారంగా అనర్హులను ఎంపిక చేశారని అభ్యర్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని కోరారు.
అయితే విద్యార్హతలు, అనుభవం, ఆసక్తిని పరిగణనలోకి తీసుకుని ఇంటర్వ్యూల ద్వారా అర్హులను ఎంపిక చేశామని, రాజకీయ ప్రమేయం లేదని ఎంపిక కమిటీ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...
