వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా భారత్ సురక్ష సమితి కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా చిట్ల గంగాధర్, ACS రాజు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపు దేశ ప్రజల్లో జాతీయ భావన, ఐక్యతను మరింత బలోపేతం చేస్తోందన్నారు
Comments
Loading comments...

