Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీపై మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 10:59 AM గుంటూరుGeneral
ప్రధాని మోదీపై మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు - Udayam
మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ గుంటూరులో శుక్రవారం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ 4వ తరగతి వరకే చదివి, ఎన్నికల అఫిడవిట్‌లో నకిలీ డిగ్రీ చూపించారని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో మోదీకి వ్యతిరేకంగా సైలెంట్ వేవ్ నడుస్తోందని, నీట్ పరీక్ష నిర్వహణలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...