వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మౌలానా ఆజాద్ చౌక్ నుండి ఈద్గాం చౌరస్తా కు వెళ్లే ప్రధాన మార్గంలో వర్షం నీరు నిలిచి ఉండి వాహానదారులు స్థానికులు పడరాని పాట్లు పడుతున్నారు.
ఏ సాధారణ వర్షం కురిసిన పాత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ మూలమలుపు వద్ద వారాల తరబడి వర్షపునీలు నిలిచి ఉండుండడంతో వందలాదిగా రాకపోకలు సాగే వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...

