Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రబుత్వ వసతిగృహాలను తనిఖీ చేసిన ఎక్సైజ్ కోర్టు జడ్జి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 05, 2026 10:03 PM విజయనగరంGeneral
ప్రబుత్వ వసతిగృహాలను తనిఖీ చేసిన ఎక్సైజ్ కోర్టు జడ్జి - Udayam
విజయనగరం జిల్లా ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి సీహెచ్. శ్రీ విద్య శనివారం నగరంలోని ప్రబుత్వ సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసారు. ఈ మేరకు BC , గిరిజన బాలికల, బాలుర వసతిగృహాలను ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో మాట్లాడి విద్య, ఆరోగ్యం, ఆహారం, వసతి , పరిశుభ్రత, తాగునీరు, వైద్య సదుపాయాపై ఆరా తీసారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అదికారులకు ఆదేశించారు.

Comments

G
Loading comments...