వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల భద్రతకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఎస్ఐ జ్ఞానప్రసాద్ అన్నారు. రామభద్రపురం మండలం ఏనుబరువు గ్రామంలో ఆదివారం పోలీస్ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మహిళలను వేధిస్తే కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

