Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వాసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ప్రారంభం

Follow Udayam on Google
Mohammad Sep 12, 2026 4:04 PM అనంతపురంGeneral
ప్రభుత్వాసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ప్రారంభం - Udayam
గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోటి 25 లక్షలతో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ను శనివారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య పరీక్షలు ఉచితంగా అందించడమే లక్ష్యంగా ఈ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

Comments

G
Loading comments...