వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నచింతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నోట్బుక్స్, బ్యాగులు పంపిణీ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

