Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ భూములను కాపాడాలని వినతి

Follow Udayam on Google
sreekanth patel Aug 21, 2026 8:45 PM మహబూబ్‌నగర్General
ప్రభుత్వ భూములను కాపాడాలని వినతి - Udayam
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలని కార్పొరేటర్లు ప్రవీణ్‌కుమార్, అనుపటి రామస్వామి కలెక్టర్ కుష్బూ గుప్తాకు వినతిపత్రం అందజేశారు. మాడ్రన్ హైస్కూల్ షాపింగ్ కాంప్లెక్స్, ఏనుగొండ సర్వే నంబర్ 47/1లోని భూములను కార్పొరేషన్‌లో కలపాలని కోరారు

Comments

G
Loading comments...