వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల లోపాలపై వినియోగదారుల కమిషన్ బృందం సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీరాను కలిసింది. మోకాళ్ల ఆపరేషన్ కోసం వచ్చిన రోగికి ఆరోగ్యశ్రీలో నమోదు చేసి, ఆపరేషన్ చేయకుండా పంపించారని బృందం తెలిపింది.
సర్జరీ అవసరమైన సామగ్రి లేకపోవడంతో చేయలేకపోయామని సూపరింటెండెంట్ వివరించారు. గుండె వైద్య నిపుణుడు లేకపోవడంపై కమిషన్ రాష్ట్ర చైర్మన్ బి. బాలరాజు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
Comments
Loading comments...

