వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 80 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సూపర్డెంట్ డాక్టర్ టి ఉషారాణి మాట్లాడుతూ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో వచ్చే ప్రతి రోగికి వైద్యులు ఆరోగ్య సిబ్బంది విశేష కృషి చేసి జిల్లా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించుటలో ప్రతి ఒక్కరు తోడ్పాటు కావాలని ఆమె కోరారు
.
Comments
Loading comments...

