వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితిని పురస్కరించుకుని కాశీబుగ్గకు చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి పప్పు దినుసులతో మహాగణపతి విగ్రహాన్ని రూపొందించారు. 8 అంగుళాల ఎత్తు, 5 అంగుళాల వెడల్పుతో రూపొందించిన ఈ విగ్రహం ఆకట్టుకుంటోంది.
వంటగదిలో ఉపయోగించే వివిధ రకాల పప్పు దినుసులను వినియోగించినట్లు తెలిపారు. దీని తయారీకి సుమారు నాలుగు గంటల సమయం పట్టిందన్నారు.
Comments
Loading comments...

