వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి MPDO రవికుమార్ శనివారం స్తానిక పెంట గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతకు ఓటుహక్కు కల్పించాలని BLO లను ఆదేశించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఫారం 6, 7, 8 సిద్ధంగా ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే నేడు, రేపు ప్రత్యేక ఓటర్ల నమోదు జరుగుతుందన్నారు. నూతన ఓట్లు కోసం వచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేయాలన్నారు.
Comments
Loading comments...

