వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాలపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్న చెప్పాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం పోలింగ్ కేంద్రాల ముసాయిదాను విడుదల చేసి నోటిస్ బోర్డులో అతికించారు.
30 పంచాయతీలలో 292 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. పోలింగ్ కేంద్రాలు భవనాలు శిథిలావస్థలో ఉన్నా, సౌకర్యాలు లేకపోయినా తమకు ఫిర్యాదు చేస్తే పరిశీలించి మారుస్తామన్నారు.
Comments
Loading comments...

