Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘పోలీసులు కొట్టడంతో వ్యక్తి మృతి’

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 01, 2026 7:28 PM గుంటూరుGeneral
‘పోలీసులు కొట్టడంతో వ్యక్తి మృతి’ - Udayam
దొంగతనం కేసులో పొన్నెకల్లుకు చెందిన గోపిని తాడికొండ పోలీసులు కొట్టడంతో మృతి చెందాడని నిందితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మంగళవారం నిందితుడిని తీసుకెళ్లి చితకబాదినట్లు చెప్పారు. పరిస్థితి విషమించడంతో తెనాలి ఆస్పత్రికి గోపిని తరలించారు. అక్కడి నుంచి గుంటూరు GGHకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...