వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల రక్షణ కోసం నిత్యం విధుల్లో నిమగ్నమై ఉండే పోలీసులకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఓ చిన్నారి అపురూపమైన గౌరవాన్ని చాటింది.
దిలావర్ మండలంలో పహారా నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వద్దకు వెళ్లిన చిన్నారి వారికి రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించింది. పోలీసులను అన్నదమ్ములుగా భావించి చూపిన ఈ ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంది. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల పట్ల చిన్నారి చూపిన అభిమానం పలువురి ప్రశంసలు అందుకుంది.
Comments
Loading comments...

