వార్తలకు తిరిగి వెళ్లండి

వార్షిక తనిఖీల్లో భాగంగా సీతానగరం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులు, కేసు దస్త్రాలు, పరిసరాలను పరిశీలించి పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

