వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో రక్షాబంధన్ వేడుకలు అలరించాయి.
ఎస్ఎఫ్ఐ నేతృత్వంలో ద్యార్థినులు స్టేషన్లను సందర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించారు. రక్షణగా నిలుస్తున్న పోలీసు సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

