వార్తలకు తిరిగి వెళ్లండి

నిజమాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుడి జీవితాన్ని తన కవిత్వానికి వస్తువుగా చేసుకుని ప్రజల గొంతుకగా నిలిచిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు.
Comments
Loading comments...

