వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా నుండి నక్సలైట్ల కాల్పుల్లో 14 మంది పోలీస్ సిబ్బంది గతంలో వీరమరణం పొందినా
వీరి కుటుంబ సభ్యులకు మంగళవారం పోలీస్ కార్యాలయంలో తెలంగాణ వీర్ ఫ్యామిలీ కార్డ్ లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్ చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు కార్డ్ ను పంపిణీ చేయడం జరిగింది.
Comments
Loading comments...

