Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో కేసులో నిందితుడికి జైలు.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 13, 2026 9:45 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
పోక్సో కేసులో నిందితుడికి జైలు. - Udayam
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. బాధిత బాలికకు రూ.3 లక్షల పరిహారం అందజేయాలని ఆదేశించింది. నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...