వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమరచింత పట్టణంలో జరుగుతున్న పోచమ్మ తల్లి బోనాల సందర్భంగా అమరచింత మున్సిపల్ చైర్మన్ జింక సువర్ణ రవి కుమార్ యాదవ్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పంచామృత అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...
