వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో రెనవేషన్ కమిటీలో సభ్యుని నియామకానికి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని దేవాలయ అధికారులు కోరారు. దేవాలయానికి రెనవేషన్ కమిటీ నియమానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆసక్తి గలవారు పది రోజుల్లోగా కమిషనర్, ప్రాంతీయ కమిషనర్, సహాయ కమిషనర్లకు నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తులు సమర్పించాలని ఆ దేవాలయ అధికారులు సూచించారు.
Comments
Loading comments...
