Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో విద్యుత్ శాఖ మెరుపు తనిఖీలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 8:05 PM గుంటూరుGeneral
పొన్నూరులో విద్యుత్ శాఖ మెరుపు తనిఖీలు - Udayam
విద్యుత్ శాఖ విజిలెన్స్ మరియు ఆపరేషన్స్ విభాగాలు బుధవారం పొన్నూరులో సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 38 బృందాలుగా ఏర్పడిన 38 మంది అధికారులు, 114 మంది సిబ్బంది పట్టణంలో 2,757 విద్యుత్ సర్వీసులను నిశితంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిన 149 సర్వీసులకుగాను అధికారులు రూ.5.34 లక్షల అపరాధ రుసుము విధించారు.

Comments

G
Loading comments...