వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ, అమిత్షాలు పార్లమెంటు నుంచి తప్పించుకుంటున్నారని పొన్నూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్ విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. సమావేశాల చివరి రోజున మాత్రమే వచ్చి వందేమాతరం ఆలపించడం వారి మతతత్వానికి నిదర్శనమన్నారు.
యువత సమస్యలు, ఇథనాల్ పెట్రోల్పై ప్రజల ఆందోళనలకు సమాధానం చెప్పకుండా వారిద్దరూ ముఖం చాటేశారని ఆరోపించారు.
Comments
Loading comments...

