వార్తలకు తిరిగి వెళ్లండి

ధరణిని భూభారతిగా మార్చి నిరుపేదల భూముల్లో కోటికి పైగా ఎకరాలను 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఫినిక్స్ నుంచి పొంగులేటి కంపెనీకి రూ.15 వేల కోట్ల భూబదలాయింపు జరిగిందన్నారు.
దీనిపై సీబీఐ, ఈడీ, లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తక్షణమే మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

