వార్తలకు తిరిగి వెళ్లండి

వేటపాలెం మండలం పాపాయిపాలెం గ్రామంలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి స్థానిక ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం గోర్ల వారి పొంగళ్లు మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే కొండయ్యకు ఘనంగా స్వాగతం పలికారు.
Comments
Loading comments...

