వార్తలకు తిరిగి వెళ్లండి

బల్లికురవ మండలంలోని నక్కబొక్కాలపాడు, మల్లాయపాలెం గ్రామాల్లో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు.
మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ..ప్రతి రైతు పంట నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే పంట నమోదు చేసుకున్న రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయించుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

