Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలం పిలుస్తోందిలో రైతులకు శిక్షణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 09, 2026 6:52 PM గుంటూరుGeneral
పొలం పిలుస్తోందిలో రైతులకు శిక్షణ - Udayam
సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఎల్‌నినోను ఎదుర్కోవచ్చని గుంటూరు రెగ్యులర్‌ వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్‌.మోహన్‌రావు అన్నారు. ఫిరంగిపురం మండలంలోని బేతపూడి, యర్రగుంట్లపాడు గ్రామాల్లో ‘పొలం పిలుస్తోంది’, ‘కపాస్‌ క్రాంతి’ కార్యక్రమాల్లో రైతులకు శిక్షణ ఇచ్చారు.

Comments

G
Loading comments...