Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలుషిత నీటితో కలవరమే

Follow Udayam Digital on Google
కలుషిత నీటితో కలవరమే - Udayam Digital
విజయవాడలో కలుషిత తాగునీటి సమస్య మళ్లీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రంగు మారిన నీరు, మురుగు వాసనతో ఫిర్యాదులు పెరుగుతుండగా, డయేరియా కేసులు కూడా తరచూ వెలుగుచూస్తున్నాయి. 2024, 2025లో కలుషిత నీటి వల్ల మరణాలు, వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు.

Comments

G
Loading comments...