వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జడ్చర్ల జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ తో కలిసి పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేయడం వంటి అంశాలపై చర్చించారు.
Comments
Loading comments...

