వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలోని ఎన్టీఆర్ నగర్ ఊర చెరువు ఆక్రమణల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. చెరువును ఆక్రమించి వందలాది ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, దీనిపై వైసీపీ, టీడీపీ మధ్య రెండు రోజులుగా విమర్శలు కొనసాగుతున్నాయి.
ఆక్రమణదారుల్లో రెండు పార్టీలకు చెందిన వారూ ఉన్నారనే చర్చ సాగుతోంది. చెరువులు, కుంటల్లో నిర్మాణాలకు వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Loading comments...

