వార్తలకు తిరిగి వెళ్లండి

మారికవలసలో గిరిజన విద్యార్థుల తల్లిదండ్రుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న వైసీపీ నేతలను కొయ్యూరు మండలం డౌనూర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా ఎస్టీ సెల్ కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, అరకు పార్లమెంట్ నేత జల్లి సుధాకర్, జీకేవిధి సోషల్ మీడియా కన్వీనర్ అంజినిని పోలీసులు అడ్డుకున్నారు.
తమను అడ్డుకోవడం, నిర్బంధించడం సరికాదని నేతలు మండిపడ్డారు.
Comments
Loading comments...

