వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ శివార్లలోని పోలీస్ స్టేషన్లలో సివిల్ వివాదాలు, బెయిళ్ల పేరుతో వసూళ్లు పెరగడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిబంధనలను అతిక్రమిస్తూ సెటిల్మెంట్లకు పాల్పడుతున్న ఎస్సైలు, ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకుంటున్నారు.
ఎస్వోపీని పక్కనబెట్టి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు విచారణ వేగవంతం చేశారు.
Comments
Loading comments...

