వార్తలకు తిరిగి వెళ్లండి
షాబాద్ నిందితుడి కోసం పోలీసుల గాలింపు

షాబాద్ వరుస హత్యల కేసు నిందితుడు రాజ్కుమార్ ఆచూకీ కోసం ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్జోషి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో నిందితుడి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అప్పుల భారంతో భార్యపై ద్వేషం పెంచుకుని ఆరుగురిని కిరాతకంగా చంపిన రాజ్కుమార్, ప్రస్తుతం పరారీలో ఉన్నాడని లేదా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...