వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్కు చెందిన ఏనుగుల వెంకటరాములు దుబాయ్లో కార్మికుల హక్కులు, చట్టాలు, భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన సేవలకు గుర్తింపుగా అక్కడి నైఫ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పురస్కారం అందుకున్నారు.
దుబాయ్ పోలీసుల సమక్షంలో ఆయనను సత్కరించి సేవలను అభినందించారు. విదేశీ గడ్డపై జిల్లావాసికి ఈ గౌరవం దక్కడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
