వార్తలకు తిరిగి వెళ్లండి
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ వాన్పోహ్లో పోలీసులు 'హర్ ఘర్ తిరంగా' బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో జాతీయ జెండాలతో పోలీసులు ఈ ర్యాలీ చేపట్టారు.
ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించడమే లక్ష్యంగా ర్యాలీ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

